కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ల పై ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ| AP govt Update About ration Cards and Pensions
కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ల పై ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ | AP govt Update About ration Cards and Pensions ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి 2024లో కొత్త పింఛన్లను మంజూరు చేయడానికి నిర్ణయం తీసుకుంది. పింఛన్లు మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని మరియు ప్రతి ఆరు నెలలకు అర్హత కలిగిన కొత్తవారికి పింఛన్లను ఇవ్వాలని సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. వితంతు పింఛన్లలో సులభతరత: భర్త మరణించిన మహిళలు మరణ ...
నూతన సంవత్సర కానుకగా జనవరిలో కొత్త రేషన్ కార్డులు జారీ | AP New Ration Cards Issue
ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ | AP New Ration Cards Issue | కొత్తగా పెళ్లైన జంటలతో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి కార్డులు ఇవ్వనుంది నూతన సంవత్సర కానుకగా జనవరిలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్తగా పెళ్లైన జంటలతో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి కార్డులు ఇవ్వనుంది. ప్రస్తుతం ఉన్న కార్డులను రీడిజైన్ చేసి.. పాత, కొత్త లబ్ధిదారులందరికీ సరికొత్త డిజైన్తో అందజేయనుంది. పౌరసరఫరాల అధికారులు కొత్త ...