కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ల పై ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ| AP govt Update About ration Cards and Pensions
![AP govt Update About ration Cards and Pensions](https://tsapschemes.com/wp-content/uploads/2024/11/AP-govt-Update-About-ration-Cards-and-Pensions.jpg)
కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ల పై ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ | AP govt Update About ration Cards and Pensions ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి 2024లో కొత్త పింఛన్లను మంజూరు చేయడానికి నిర్ణయం తీసుకుంది. పింఛన్లు మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని మరియు ప్రతి ఆరు నెలలకు అర్హత కలిగిన కొత్తవారికి పింఛన్లను ఇవ్వాలని సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. వితంతు పింఛన్లలో సులభతరత: భర్త మరణించిన మహిళలు మరణ ...