దీపం పథకం ప్రారంభం అర్హతలు మరియు పూర్తి వివరాలు | AP Deepam Scheme Bookings Started Book Now
ఆంధ్రప్రదేశ్ లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ 2024: అర్హతలు మరియు పూర్తి వివరాలు | AP Deepam Scheme Bookings Started Book Now ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీపావళి సందర్భంగా పేద మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తోంది. ఈ పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీ కింద ప్రకటించిన ఈ పథకం దీపావళికి ప్రత్యేకంగా అమలులోకి రానుంది. ప్రతి మహిళకు రూ.5 లక్షల ...
ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్లపై కీలక నిర్ణయం | AP Govt Decision On New Pension Rules From October
ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్లపై కీలక నిర్ణయం: అక్టోబర్ నుండి అమలు | AP Govt Decision On New Pension Rules From October ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్లపై కీలక నిర్ణయం: అక్టోబర్ నుండి అమలు Trendingap: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నెల నుంచి కొత్త పెన్షన్లు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తొలగించిన లక్షల మంది లబ్దిదారులను పునః పరిశీలించి, అర్హులు, అనర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ...
మీకు రేషన్ కార్డు ఉందా అయితే ఈ భారీ గుడ్ న్యూస్ మీకోసమే! | Government Issues Good News For Ration Card Holders
రేషన్ కార్డులు ఉన్న వారికి భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక ప్రకటన! | Government Issues Good News For Ration Card Holders రేషన్ కార్డు కలిగిన వారు అటు ప్రభుత్వ ప్రకటనతో ఆనందంలో మునిగిపోయే పరిస్థితి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రేషన్ కార్డు ఉన్న చాలా మంది ప్రయోజనం పొందబోతున్నారు. రేషన్ కార్డు ఉన్నారా? అయితే, ఈ వార్త మీకోసం! సీఎం చంద్రబాబు:రేషన్కార్డులు ఉన్నవారికి మరో శుభవార్త ప్రభుత్వం తీపికబురు ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయంతో రేషన్ కార్డుల ...
AP Free Bus New Update From Minister Ramprasad Reddy
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన | AP Free Bus New Update From Minister Ramprasad Reddy మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన అమరావతి: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరలోనే అందుబాటులోకి రానుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం నాడు రాయచోటి మండల పరిధిలోని శిబ్యాల గ్రామంలో నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’ ఈవెంట్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ...
రైతులు ప్రతినెలా రూ.3000 పెన్షన్ పొందాలంటే ఇప్పుడే ఇలా చెయ్యండి! | How To Apply For Pradhan Mantri Kisan Mandhan Scheme
రైతులు ప్రతినెలా రూ.3000 పెన్షన్ పొందాలంటే ఇప్పుడే ఇలా చెయ్యండి! | How To Apply For Pradhan Mantri Kisan Mandhan Scheme ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన (PM-KMY) పథకం రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెన్షన్ పథకం ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన (PM-KMY). చిన్న మరియు సన్నకారు రైతులు ఆర్థికంగా వెనుకబడిన తరుణంలో వారికీ గడువైన వయసులో తగిన భరోసా అందించడమే ఈ పథకం ముఖ్య ...
పీఎం విశ్వకర్మ యోజన పథకంతో ఎవరు లబ్ది పొందవచ్చు? | Who Gets Benefits From PM Vishwakarma Yojana Scheme
పీఎం విశ్వకర్మ యోజన: చేతివృత్తుల వారిని ఆదుకునే కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక | Who Gets Benefits From PM Vishwakarma Yojana Scheme పీఎం విశ్వకర్మ యోజన: చేతివృత్తుల వారిని ఆదుకునే కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక భారతదేశం కులవృత్తులపై ఆధారపడిన సమాజం. అనేక వృత్తులు తరతరాలుగా కుటుంబాల జీవనోపాధిగా కొనసాగుతున్నాయి. కానీ, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వల్ల ఈ సంప్రదాయ వృత్తులు క్రమంగా మరుగునపడుతున్నాయి. ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని, వృత్తిదారుల అభివృద్ధికి మద్దతుగా 2023లో కేంద్ర ప్రభుత్వం పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ...
ఏపీలో 1.48 కోట్ల రేషన్ కార్డుదారులకు నేటి నుంచి కందిపప్పు, పంచదార పంపిణీ | Ap Govt Distributes Dall and Sugar To Ration Card Holders
నాదెండ్ల మనోహర్:ఏపీలో 1.48 కోట్ల రేషన్ కార్డుదారులకు నేటి నుంచి కందిపప్పు, పంచదార పంపిణీ | Ap Govt Distributes Dall and Sugar To Ration Card Holders ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు సంతోషకర వార్త. రేషన్లో కందిపప్పు మరియు పంచదార అందజేయనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. 1.48 కోట్ల రేషన్ కార్డుదారులకు ఈ కొత్త విధానం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. టాటా ఎలక్ట్రానిక్స్లో 20 వేల ఉద్యోగాలు – కొత్త అవకాశాలు! కందిపప్పు, ...
AP Liquor Shop License Notification 2024 To 2026 | ఆంధ్రప్రదేశ్ మద్యం షాపుల లైసెన్స్ నోటిఫికేషన్ 2024-2026
ఆంధ్రప్రదేశ్ మద్యం షాపుల లైసెన్స్ నోటిఫికేషన్: 2024-2026 మద్యం పాలసీ వివరాలు | AP Liquor Shop License Notification 2024 To 2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మద్యం షాపుల లైసెన్స్ల కోసం నూతన నోటిఫికేషన్ విడుదలైంది. 2024 అక్టోబర్ 12నుంచి ఈ లైసెన్స్లు అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ఏపీ రాష్ట్రంలోని మద్యం షాపుల లైసెన్స్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. 10 లక్షల కోట్ల పెట్టుబడులు.. 7.75 లక్షల మందికి ఉపాధి లక్ష్యం: ...
10 లక్షల కోట్ల పెట్టుబడులు.. 7.75 లక్షల మందికి ఉపాధి లక్ష్యం: AP ప్రభుత్వ కొత్త ఇంధన పాలసీ! | 10 Lakh Crore Investments 7 Lakhs Employments in AP
10 లక్షల కోట్ల పెట్టుబడులు.. 7.75 లక్షల మందికి ఉపాధి లక్ష్యం: AP ప్రభుత్వ కొత్త ఇంధన పాలసీ! | 10 Lakh Crore Investments 7 Lakhs Employments in AP 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.75 లక్షల మందికి ఉపాధి.కొత్త ఇంధన పెట్టుబడుల విధానం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాబోయే ఐదేళ్లలో ₹10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి సారించింది, దీనివల్ల 7.75 లక్షల మందికి ఉద్యోగావకాశాలు సృష్టించే లక్ష్యంగా కొత్త ఇంధన పెట్టుబడుల విధానాన్ని (Integrated Energy Policy) ...
ఇక పై గ్రామ వార్డు సచివాలయాలలో ఆ సేవలు రద్దు చంద్రబాబు నిర్ణయం | Govt Withdraws Registration Services At Secretariats
గ్రామ, వార్డు సచివాలయాలలో నమోదు సేవలను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం | Govt Withdraws Registration Services At Secretariats గ్రామ, వార్డు సచివాలయాలలో నమోదు సేవలను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయాలలో ప్రవేశపెట్టిన నమోదు సేవలను రద్దు చేసింది. ఈ సేవలను గత ప్రభుత్వం, వైఎస్సార్సీపీ హయాంలో ప్రారంభించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ విభాగం) ఆర్.పి. సిసోడియా, జి.ఒ. ...